బీజేపీలో లవ్లీ జాయినింగ్స్….
ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కకావికలమైపోయింది. పార్టీలో ఉండే కంటే వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఖాళీ అయిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు నచ్చక…
ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కకావికలమైపోయింది. పార్టీలో ఉండే కంటే వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఖాళీ అయిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు నచ్చక…
కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేదు. ఉత్తర, మధ్య భారతాన్ని కమలం పార్టీ దున్నేస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని 29 లోక్ సభా నియోజకవర్గాలను సైతం తన ఖాతాలో…
ఎన్నికల్లో ఎంత తక్కువ ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్యానికి అంత నష్టం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. గత…
వారణాసి లోక్ సభా స్థానం దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2014లో ప్రధాని మోదీ అక్కడ నుంచి పోటీ చేసినప్పుడు 3.7 లక్షల మెజార్టీ సాధించారు. అప్పుడాయన…
భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రతీ నియోజకవర్గాన్ని తనదిగా భావిస్తూ అభివృద్ధి చేస్తుంది. అక్కడ క్షేత్రస్థాయి, పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచుకుంటుంది. వారి ద్వారా…
రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రధాని మోదీ ఇస్తున్న షాకులు, దమ్ముంటే అమేఠీలో పోటీ…
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి…
కాంగ్రెస్ పార్టీ నేతలు భారతదేశం కంటే పాకిస్థాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కరాచీలో వర్షం పడితే ముంబైలో గొడుగులు వేసుకుని తిరుగుతారు. అక్కడ జరిగే పరిణామాలను సునిశితంగా…
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఆపేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే…
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో బరేలీ ఒకటి. అక్కడ చాలా వరకు కమలం పార్టీ జయకేతనం ఎగురవేస్తూ ఉంటుంది. బరేలీ లోక్ సభ…
దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని పార్టీగా అవతరించింది. మోదీని చూసి ఓటేస్తే చాలు.. వేరే ఏ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమలం నేతలు చెబుతున్నారు. మోదీ…
ప్రధాని మోదీ అంటే దృఢనిశ్చయం. మోదీ అంటే ధైర్యం. మోదీ అంటే ముక్కుసూటి తనం. మోదీ అంటే ఎవరికీ భయపడని నైజం. ఎవరినైనా దారికి తీసుకురాగల తత్వం…
ఒక పక్క ప్రధాని మోదీ కరిష్మా, మరో పక్క రాజకుటుంబీకుడైన ప్రజానాయకుడి పరపతి. అప్పుడేమవుతుందంటే వార్ వన్ సైడ్ కావడమే కాదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గుణ లోక్…
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా ఫేక్ చేసిన వీడియోతో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు…
కాంగ్రెస్ పార్టీ తరచూ సోషలిస్టు వ్యవస్థపై గంటల కొద్ది ఉపన్యాసాలిస్తుంది. అందరికీ సమన్యాయం కల్పిస్తానని డాంబికాలు పలుకుతుంది. సంపద పంపిణీ అంటూ కాంగ్రెస్ షహజాదా రాహుల్ గాంధీ…
ఒకటోతేదీనే అందరికీ పెన్షన్లు అందేలా చేయడానికి ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సామాజిక భద్రత పింఛను పొందే లబ్ధిదారులు పింఛన్ కోసం మండుటెండలో సచివాలయాలకు వెళ్లి,…
మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు ఫేక్ ప్రచారాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు…
దేశంలో ఒక పక్క ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అర్థం లేని, పొంతన…
సమర్థలు, సేవా భావంతో పనిచేసేవారు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టేవారు రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నిత్యం ఆకాంక్షిస్తూనే ఉంటుంది. సమర్థంగా పనిచేసే కొత్తవారికి అవకాశమిచ్చేందుకు కమలం పార్టీ…
వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్). ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు…