పాక్, కాంగ్రెస్ భాగస్వామ్యం – ప్రధాని మోదీ చెప్పిన నిజం
కాంగ్రెస్ పార్టీ నేతలు భారతదేశం కంటే పాకిస్థాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కరాచీలో వర్షం పడితే ముంబైలో గొడుగులు వేసుకుని తిరుగుతారు. అక్కడ జరిగే పరిణామాలను సునిశితంగా…
కాంగ్రెస్ పార్టీ నేతలు భారతదేశం కంటే పాకిస్థాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కరాచీలో వర్షం పడితే ముంబైలో గొడుగులు వేసుకుని తిరుగుతారు. అక్కడ జరిగే పరిణామాలను సునిశితంగా…
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఆపేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే…
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో బరేలీ ఒకటి. అక్కడ చాలా వరకు కమలం పార్టీ జయకేతనం ఎగురవేస్తూ ఉంటుంది. బరేలీ లోక్ సభ…
దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని పార్టీగా అవతరించింది. మోదీని చూసి ఓటేస్తే చాలు.. వేరే ఏ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమలం నేతలు చెబుతున్నారు. మోదీ…
ప్రధాని మోదీ అంటే దృఢనిశ్చయం. మోదీ అంటే ధైర్యం. మోదీ అంటే ముక్కుసూటి తనం. మోదీ అంటే ఎవరికీ భయపడని నైజం. ఎవరినైనా దారికి తీసుకురాగల తత్వం…
ఒక పక్క ప్రధాని మోదీ కరిష్మా, మరో పక్క రాజకుటుంబీకుడైన ప్రజానాయకుడి పరపతి. అప్పుడేమవుతుందంటే వార్ వన్ సైడ్ కావడమే కాదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గుణ లోక్…
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా ఫేక్ చేసిన వీడియోతో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు…
కాంగ్రెస్ పార్టీ తరచూ సోషలిస్టు వ్యవస్థపై గంటల కొద్ది ఉపన్యాసాలిస్తుంది. అందరికీ సమన్యాయం కల్పిస్తానని డాంబికాలు పలుకుతుంది. సంపద పంపిణీ అంటూ కాంగ్రెస్ షహజాదా రాహుల్ గాంధీ…
ఒకటోతేదీనే అందరికీ పెన్షన్లు అందేలా చేయడానికి ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సామాజిక భద్రత పింఛను పొందే లబ్ధిదారులు పింఛన్ కోసం మండుటెండలో సచివాలయాలకు వెళ్లి,…
మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు ఫేక్ ప్రచారాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు…
దేశంలో ఒక పక్క ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అర్థం లేని, పొంతన…
సమర్థలు, సేవా భావంతో పనిచేసేవారు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టేవారు రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నిత్యం ఆకాంక్షిస్తూనే ఉంటుంది. సమర్థంగా పనిచేసే కొత్తవారికి అవకాశమిచ్చేందుకు కమలం పార్టీ…
వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్). ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు…
ఓటుకు నోటు కేసు తరహాలో ప్రశ్నలకు నోట్లు తీసుకుని అనర్హత వేటుకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా…మరోసారి తాను ప్రాతినిధ్యం వహించిన కృష్ణనగర్…
ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను ఓటర్లు…
వాళ్లలో ఐకమత్యం లేదు. ఒకరిపై ఒకరు పడి ఏడ్వటం మాములు విషయమైపోయింది. ఎక్కడా గెలవలేమని నిర్ధారించుకుని, గెలిచే అవకాశం ఉందని అనుమానించే ఒకటి రెండు రాష్ట్రాల విషయంలో…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పని లేదు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ ను ఓడిస్తారు. పైగా ఇన్ని రోజులున్నా రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడే రాహుల్…
అశోక్ గెహ్లాట్ .. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. రెండు సార్లు సీఎంగా పనిచేసిన నేత. సుపరిపాలనలో సాంతం విఫలమై అధికారాన్ని కోల్పోయిన నాయకుడు. పుత్రవాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం,…
కాంగ్రెస్ నేతృత్వ యూపీఎ దేశాన్ని ఎలా అథోగతిపాలు చేసిందో అన్ని విషయాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. చేయగలిగి కూడా చేయలేని దీన స్థితిలో అప్పటి ప్రభుత్వం ఉందనేందుకు…
లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. ప్రచారాన్ని కూడా తారా స్థాయికి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం…