పయ్యావులను గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం – ఉరవకొండలో ఇదే రాజకీయం !?
రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి పార్టీ అధికారంలో ఉండదు అనేది నానుడి. అయితే…
రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి పార్టీ అధికారంలో ఉండదు అనేది నానుడి. అయితే…
తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని…
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు…
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందనేది…
లోక్ సభ ఎన్నికలు రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే జరుగబోతున్నాయి. బీజేపీ పట్ల జనంలో పూర్తి నమ్మకం ఏర్పడిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీకి 400పైగా…
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేయడానికి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఆయన…
భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ పెట్టి.. . చివరికి గల్లీకి పరిమితమయ్యారు కేసీఆర్. ఇప్పుడు ఆయన పెట్టుకున్న బ్రాంచీలు కూడా మూతపడుతున్నాయి. పార్టీని జాతీయ…
ఒకే ఒక్క భేటీ బీఆర్ఎస్ ను కుదుపునకు గురి చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంతో తో సమావేశం వెనుక హరీష్ రావు ప్లాన్ ఉందని బయటకు…
టీఆర్ఎస్ మళ్లీ బీఆర్ఎస్గా మారుతుందన్న ప్రచారం ఊపుందుకుంది., ఇందు కోసం పార్టీ సీనియర్ నేతలతో డిమాండ్లు చేయించడం ప్రారంభించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర…
టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చింది.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంపై…
తబ్లీగీ జమాత్కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది. తబ్లిగీ సదస్పు కోసం తెలంగాణ ప్రభుత్వం 2, 45 , 93,847 రూపాయలు మంజూరు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ పని చేసినా దేశ ప్రయోజనాలతో పాటు నూతన టెక్నాలజీల వినియోగానికి ప్రయత్నిస్తూనే ఉంది. పాత వాసనలు పోగొట్టి కొత్త అలవాట్లు, తక్కువ…
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతున్నదని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్రంలో మూడో పార్టీగా అవతరించింది.…
మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సెక్రటేరియట్కు అక్బరుద్దీన్ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర…
తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమిలో జనసేన ఒక్క సీటు కూడా గెలవకపోయినప్పటికీ బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది. దీంతో ఈ కూటమి…
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న ప్రచారం ప్రారంభమయింది. పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని,…
కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. నిన్న ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో చర్చించి శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు…
తెలంగాణ లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అసెంబ్లీలో ఏడు సీట్లు , హైదరాబాద్ అసెంబ్లీ సీటు గ్యారంటీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సారి కూడా…
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కావాల్సిన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీకి శాసనమండలిలో అసలు బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి…