తెలుగు రాష్ట్రాలకు మోదీ గ్యారంటీ – వైరల్ అవుతున్న ఇంటర్యూలు

ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో…

తిరుపతి ఎంపీ సీటులో హోరాహోరీ – ఈ సారి ఫలితం బీజేపీకే అనుకూలమా ?

ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన తిరుపతి లోక్ సభలో మరోసారి బీజేపీ జెండా ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు,…

బీజేపీది చంద్రయాన్, సోనియాది రాహుల్ యాన్ ….

ఎన్నికల వేళ అనేక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అందులో కొన్ని హాస్యంతో కూడిన విమర్శలు కూడా ఉంటాయి. జాతీయ ప్రధానాంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ, లోక్…

చెవిరెడ్డి ఎలక్షనీరింగ్ గెలిపిస్తుందా ? ప్రకాశంలో పరిస్థితి ఏమిటి ?

ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న…

ఏపీలో కూటమి ప్రచారానికి మోదీ మార్క్ అదిరిపోయే క్లైమాక్స్ – రెండు రోజులు సభలు, రోడ్ షోలు

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత…

ఏపీకి మోదీ సర్కార్ వేల కోట్ల నిధులు – మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక నిర్వీర్యం చేసుకున్న వైసీపీ సర్కార్

పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఏటా రూ. పదిహేను వేల కోట్లు లాస్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం . రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర…

తూ.గో జిల్లాలో కలసి పని చేస్తే కూటమికి భారీ విజయాలు – ఇంకా కలవలేకపోతున్నారా ?

వైసిపి, టిడిపి-బిజెపి-జనసేన కూటముల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున కొందరు నేతలు ప్రచారంలో పాల్గొనగా, మరికొంతమంది నేతలు ఈ వారంలో ప్రచారానికి రానున్నారు.…

సిక్కోలు బరిలో రామ్మోహన్ నాయుడుకు ఎదురుగాలి – వ్యూహాత్మక తప్పిదాలే కారణం !

శ్రీకాకుళం లోక్ సభ పరిధిలో టీడీపీ వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీలు శాపంగా మారాయి. శ్రీకాకుళం ఎంపి స్థానానికి టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు,…

తండ్రిని ఓడించాలంటున్న కొడుకు – రోడ్డున పడ్డ అనకాపల్లి వైసీపీ అభ్యర్థి కుటుంబ రాజకీయం

ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు…

సాలూరులో మరోసారి పాత ప్రత్యర్థుల పోటీ – ఈ సారైనా టీడీపీ అభ్యర్థి గెలుస్తారా ?

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిపోటీ కనిపిస్తోంది. బరిలో ఎంతమంది వున్నా ప్రధాన పోటీ సంధ్యారాణి, రాజన్నదొర మధ్యనే వుంటుందనేది స్పష్టం గా కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి…

నెల్లూరులో వైసీపీ నేతల మధ్యనే హోరాహోరీ – గెలుపు కోసం విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పోటీ !

సింహపురి బరిలో వైసిపి, టిడిపి తరపున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నేత నిన్నటి వరకూ వైసీపీలో జగన్ ఆంతరంగికుడు. పార్టీ మారిపోయి…

వైసీపీ మాజీ మంత్రికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోందా ? – గుంతకల్లులో తాజా పరిస్థితి ఇదే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి…

టీడీపీ, జనసేన మేనిఫెస్టో – బీజేపీ సపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు టీడీపీ, జనసేన, మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది.…

గాజు గ్లాస్ గందరగోళానికి కారణం ఎవరు ? – జనసేన ఫాలో అప్ చేసుకోలేకపోయిందా ?

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెట్లు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ గుర్తును కామన్‌ సింబల్‌గా ఎన్నికల కమిషన్‌ పరిగణిస్తుండటంతో తమ ఓటు బ్యాంక్‌కు గండి పడుతుందనే…

గంటా మార్క్ రాజకీయం – భీమిలిలో దూసుకెళ్తున్నారు.

రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డచ్‌, బ్రిటిష్‌ ప్రభుత్వాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది.…

అంబటి రాంబాబు మరోసారి గెలుస్తారా? సత్తెనపల్లిలో ఇదీ పరిస్థితి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ), మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ…

వలస ఓటర్లకు బంపర్ ఆఫర్లు – ఈ సారి ఓటింగ్ శాతం పెరగనుందా ?

వచ్చే నెల 13న జరగనున్న శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు శత విధాలా ప్రయాత్నాలు చేస్తున్నారు. వలస పోయిన వారి అడ్రస్‌…

ఏపీలో పెన్షన్ రాజకీయాలు – ఎన్డీఏ కూటమి నేతల ఫిర్యాదుతో ఈసీ కీలక ఆదేశాలు

ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో…

ప్రొద్దుటూరులో పెద్దాయన చివరి ప్రయత్నం – వరదరాజులరెడ్డి హవా ఉంటుందా ?

2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసిపి తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, టిడిపి తరుపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వరదరాజులరెడ్డి నిలిచారు. వీరిద్ధరు ఒకప్పటి గురుశిష్యులు…

తెలంగాణలోనే టీడీపీ, వైసీపీ హెడ్ క్వార్టర్స్ – ఏపీకి మార్చుకోరా ?

రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఇప్పటికీ తమ ప్రధాన కార్యలయాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌లో వెల్లడయింది. రాష్ట్ర పార్టీల వివరాలతో…