తెలుగు రాష్ట్రాలకు మోదీ గ్యారంటీ – వైరల్ అవుతున్న ఇంటర్యూలు
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో…
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో…
ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన తిరుపతి లోక్ సభలో మరోసారి బీజేపీ జెండా ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు,…
ఎన్నికల వేళ అనేక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అందులో కొన్ని హాస్యంతో కూడిన విమర్శలు కూడా ఉంటాయి. జాతీయ ప్రధానాంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ, లోక్…
ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత…
పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఏటా రూ. పదిహేను వేల కోట్లు లాస్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం . రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర…
వైసిపి, టిడిపి-బిజెపి-జనసేన కూటముల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున కొందరు నేతలు ప్రచారంలో పాల్గొనగా, మరికొంతమంది నేతలు ఈ వారంలో ప్రచారానికి రానున్నారు.…
శ్రీకాకుళం లోక్ సభ పరిధిలో టీడీపీ వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీలు శాపంగా మారాయి. శ్రీకాకుళం ఎంపి స్థానానికి టిడిపి తరపున సిట్టింగ్ ఎంపి కింజరాపు రామ్మోహన్నాయుడు,…
ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పై పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం మాడుగుల సీటును కుమార్తెకు…
సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిపోటీ కనిపిస్తోంది. బరిలో ఎంతమంది వున్నా ప్రధాన పోటీ సంధ్యారాణి, రాజన్నదొర మధ్యనే వుంటుందనేది స్పష్టం గా కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి…
సింహపురి బరిలో వైసిపి, టిడిపి తరపున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నేత నిన్నటి వరకూ వైసీపీలో జగన్ ఆంతరంగికుడు. పార్టీ మారిపోయి…
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు టీడీపీ, జనసేన, మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది.…
జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెట్లు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ గుర్తును కామన్ సింబల్గా ఎన్నికల కమిషన్ పరిగణిస్తుండటంతో తమ ఓటు బ్యాంక్కు గండి పడుతుందనే…
రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డచ్, బ్రిటిష్ ప్రభుత్వాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది.…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ), మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ…
వచ్చే నెల 13న జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు శత విధాలా ప్రయాత్నాలు చేస్తున్నారు. వలస పోయిన వారి అడ్రస్…
ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో…
2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసిపి తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, టిడిపి తరుపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజులరెడ్డి నిలిచారు. వీరిద్ధరు ఒకప్పటి గురుశిష్యులు…
రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఇప్పటికీ తమ ప్రధాన కార్యలయాలను హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్లో వెల్లడయింది. రాష్ట్ర పార్టీల వివరాలతో…