మనకు కనిపిస్తున్న సూర్యుడు ఒక్కడే – మరి ద్వాదశ ఆదిత్యులంటే ఎవరు!

ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఒకడే సూర్యుడు కనిపిస్తాడు..మరి…ద్వాదశ ఆదిత్యులు అని ఎవర్ని పిలుస్తారు? వారి పేర్లేంటో తెలుసుకుందాం… ద్వాదశ ఆదిత్యులు ఎవరుహిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో…

మీ కోర్కెను ఇక్కడ దేవుడి చెవిలో చెబితే తీరిపోతుంది!

విఘ్నాధిపతిగా పూజలందుకునే వినాయకుడి నమస్కరించనిదే ఏ పనీ ప్రారంభించం. ఊరూరా గణపయ్యకు ఆలయాలున్నాయి…వాటిలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా…

వాస్తు ప్రకారం ఇంట్లో, కార్యాలయంలో ఎలాంటి వినాయకుడు ఉండాలి!

వినాయకుడికి తలుచుకోకుండా ఏ శుభకార్యం ప్రారంభం కాదు. తలపెట్టిన కార్యం విఘ్నాలు లేకుండా పూర్తికావాలని గణనాథుడిని ప్రార్థిస్తారు. అందుకే వినాయకుడు లేని దేవుడి మందిరం, ఇల్లు ఉండదు.…

పాపాలను కడిగే గంగమ్మ పాపవిమోచనం పొందిన క్షేత్రం ఇది!

పాపాలను కడిగేసే గంగమ్మ పాపవిమోచనాన్ని పొందిన క్షేత్రం, కోరిన కోర్కెలు తీర్చే వేణుగోపాల స్వామి వెలసిన పుణ్యక్షేత్రం, దేవతలు స్వయంగా నిర్మించిన ఆలయం ఇది. కృష్ణాజిల్లా హంసలదీవిలో…

ఈ ఆలయానికి వెళ్లొస్తే ఇల్లు కట్టుకుంటారు!

భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలు. దశావతారాల్లో మూడవది ఆది వరాహావతారం. ఈ దశావతారాల్లో ఒక్కరైన భూ వరాహ స్వామి…

ముస్లిం దండయాత్రలతోనే సామాజిక దురాచారాలు – ఆరెస్సెస్ నేత

భారత దేశం అత్యాధునిక సమాజం వైపు అడుగులు వేస్తోంది. సాఫ్ట్ వేర్ సహా పలు రంగాలు మన సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. జనం పాత వాసనలు…

చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే తిరుమల వెళ్లినట్టేనా!

భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది చిలుకూరు బాలాజీ దేవాలయం. హైదరాబాద్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని దర్శించుకునేందుకు కేవలం తెలుగురాష్ట్రాల…

ఇక్కడ మూలవిరాట్టు గర్భగుడిలో కాదు కొలనులో ఉంటుంది

ఏ ఆలయంలో అయినా మూలవిరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే ఉంటాయి. కానీ కేరళ కొట్టాయంలో ఉన్న ఈ ఆలయంలో మాత్రం మూలవిరాట్టు గర్భగుడిలో కాకుండా కొలనులో కొలువై ఉంటుంది..…

కాలసర్పదోషాన్ని తొలగించి సంతానాన్నిచ్చే మానసదేవి

శంకరుడి మానస పుత్రిక మానస దేవి. భక్తి శ్రద్ధలతో ఆమెను పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ ఆలయం ఎక్కడుంది? ఆ…

హిమాలయ శిఖరంలా నెయ్యి పేరుకుపోయిన ఆలయం ఇది

దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలున్నాయి. పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో ప్రత్యేక ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి కేరళ రాష్ట్రం త్రిస్సూర్ లో ఉన్న వడక్కునాథన్…

భారత రక్షణదళాలకు ఈ అమ్మవారు పెద్ద రక్ష

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్ లో కొలువైన తనోట్ మాత. పాకిస్తాన్ స్వాధీనం చేసుకునేందుకు…

గోవాలో ఉన్న ఈ శివాలయం చాలా ప్రత్యేకం!

గోవా అంటే బీచ్ లు, పార్టీలు, పర్యాటకం మాత్రమే అనుకుంటారంతా. కానీ ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి కూడా గోవా చాలా ప్రత్యేకం. ఇక్కడ బీచ్ లు మాత్రమే…

ఈ పూలు కిందపడితేనే దేవుడికి సమర్పిస్తారు ఎందుకు!

సాధారణంగా దేవుడికి చెట్టునుంచి ఏరిన పూలను సమర్పిస్తారు. కిందపడిన పూలను అస్సలు పూజకు వినియోగించరు. కానీ పారిజాత పుష్పం మాత్రం కిందపడినవి మాత్రేమే ఏరి దేవుడికి సమర్పిస్తారు.…

ఇలాంటి సమయంలో భగవద్గీత చదవాలి

భగవద్గీత…ఇందులో సమాధానం లేని సందేహం ఉండదు. జవాబు దొరకని ప్రశ్న ఎదురుకాదు. అందుకే భగవద్గీతని ఓ మతగ్రంధంలా కాకుండా ఈ కలియుగానికి గొప్ప మనోవిశ్లేషణా గ్రంధంగా భావించాలి.…

సంసారాన్ని రావిచెట్టుతో పోల్చుతారు..ఎందుకో తెలుసా!

సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు ఆది శంకరాచార్యులు. అశ్వత్థవృక్షము అంటే రావి చెట్టు. సంసారానికి రావిచెట్టుకి ఏంటి సంబంధం. రావి చెట్టు చాలా పెద్దది. విశాలంగా విస్తరించి…

మరణానంతరం వెంట వచ్చేవి ఈ రెండే!

శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్రామతీశ్వరః॥గృహీత్వైతాని సంయాతి వాయుర్గస్థానివావయాత్।। పంచేంద్రియాలతో కూడిన ఈ శరీరంలోంచి పరమాత్ముడి ప్రతిబింబం అయిన కాంతి తొలగిపోతే మరణం సంభవిస్తుంది. అప్పుడు పూలపైనుంచి వీచే గాలి…

వేదమంత్రాలకు మూలం ఓంకారం ఎందుకైంది!

పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం. ఓంకారం సర్వమంత్రాలకూ అధిపతి అని పవిత్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓంకారమే బ్రహ్మజ్ఞానం. అదే పరమాత్మ. ఓంకార ఉచ్ఛారణ శరీరం మీద, మనస్సు…

కంచి కామాక్షిని దర్శించుకోవాలనుకుంటే అమ్మ అనుగ్రహం ఉండాలి!

మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కంచి కామాక్షి ఆలయం. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి కొలువై ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే…

గాయత్రీ మంత్రం శక్తివంతమైనది అని ఎందుకంటారు!

గాయత్రి మంత్రం కేవలం ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు కూడా సహాయపడుతుందా? ఇందులో ప్రతి అక్షరం వెనుకున్న పరమార్థం ఏంటి? గాయత్రి మంత్రం…

ఆంజనేయుడు పాకిస్థాన్‌లో స్వయంభువుగా వెలసిన క్షేత్రం ఇది!

విభజన పాకిస్తాన్ లో ఎన్నో హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడున్న హిందూ సంఘం ఎన్నో దేవాలయాలను పరిరక్షిస్తూ నిర్వహిస్తోంది. అలాంటి ఆలయాల్లో ఒకటి కరాచిలోని ఉన్న…