యంగ్ టైగర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి పండుగే పండుగ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొత్తం వీటన్నింటికీ సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఎన్టీఆర్ బర్త్ డే మే 21న రానున్నట్టు తెలుస్తోంది..ఈ…

మీ లివర్ ని డ్యామేజ్ చేసే ఆహారాలివే…

లివర్ (కాలేయం)..శరీరంలో ముఖ్యమైన అవయవం. నేటి జీవన శైలి కారణంగా లివర్ కి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా కాలేయ సమస్యలు వారసత్వంగా వచ్చే…

అక్షయ తృతీయ రోజు ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అక్షయ తృతీయ హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు దాదాపు ఆలయాలు అన్నింటిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి కానీ కొన్ని ఆలయాలు మరింత ప్రత్యేకం… బదరీనాథ్ఉత్తరాది…

మోదీ పర్యటించెన్…అయోధ్య పులకించెన్…

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.…

ఖర్గే పరపతి వర్సెస్ బీజేపీ అభివృద్ధి

కర్ణాటకలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి. అక్కడి ఫలితం ఎలా ఉంటుందోనని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అదే కలబురగి లోక్ సభా నియోజకవర్గం. దాన్ని…

సమ్మర్లో బయటకు వెళ్లేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉంటే మంచిది!

వాటర్ బాటిల్అన్నటికన్నా చాలా ముఖ్యమైనది వాటర్ బాటిల్. సమ్మర్లో బయట అడుగుపెడితే తప్పనిసరిగా మంచినీళ్లుండాలి. దాహం వేసినప్పుడు ఆ దగ్గర్లో నీరు లేక అవస్థలు పడాల్సి ఉంటుంది..అందుకే…

టిల్లు క్యూబ్ లో స్టార్ హీరోయిన్ – ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కిన డీజే టిల్లు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టిల్లు స్కేర్…

బీజేపీలో లవ్లీ జాయినింగ్స్….

ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కకావికలమైపోయింది. పార్టీలో ఉండే కంటే వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఖాళీ అయిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు నచ్చక…

కమలం ఖాతాలోనే సాగర్..?

కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేదు. ఉత్తర, మధ్య భారతాన్ని కమలం పార్టీ దున్నేస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని 29 లోక్ సభా నియోజకవర్గాలను సైతం తన ఖాతాలో…

తెలుగు రాష్ట్రాలకు మోదీ గ్యారంటీ – వైరల్ అవుతున్న ఇంటర్యూలు

ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో…

ఓటు వేయడం కర్తవ్యం – పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు

ఎన్నికల్లో ఎంత తక్కువ ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్యానికి అంత నష్టం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది. గత…

తిరుపతి ఎంపీ సీటులో హోరాహోరీ – ఈ సారి ఫలితం బీజేపీకే అనుకూలమా ?

ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన తిరుపతి లోక్ సభలో మరోసారి బీజేపీ జెండా ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు,…

వారణాసిలో మోదీ మ్యాజిక్…

వారణాసి లోక్ సభా స్థానం దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2014లో ప్రధాని మోదీ అక్కడ నుంచి పోటీ చేసినప్పుడు 3.7 లక్షల మెజార్టీ సాధించారు. అప్పుడాయన…

బీజేపీది చంద్రయాన్, సోనియాది రాహుల్ యాన్ ….

ఎన్నికల వేళ అనేక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అందులో కొన్ని హాస్యంతో కూడిన విమర్శలు కూడా ఉంటాయి. జాతీయ ప్రధానాంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ, లోక్…

చెవిరెడ్డి ఎలక్షనీరింగ్ గెలిపిస్తుందా ? ప్రకాశంలో పరిస్థితి ఏమిటి ?

ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న…

ఏపీలో కూటమి ప్రచారానికి మోదీ మార్క్ అదిరిపోయే క్లైమాక్స్ – రెండు రోజులు సభలు, రోడ్ షోలు

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత…

ఏపీకి మోదీ సర్కార్ వేల కోట్ల నిధులు – మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక నిర్వీర్యం చేసుకున్న వైసీపీ సర్కార్

పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఏటా రూ. పదిహేను వేల కోట్లు లాస్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం . రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర…

అక్కడ నాలుగో సారి విజయం దిశగా బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రతీ నియోజకవర్గాన్ని తనదిగా భావిస్తూ అభివృద్ధి చేస్తుంది. అక్కడ క్షేత్రస్థాయి, పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచుకుంటుంది. వారి ద్వారా…

రాయ్ బరేలీ పారిపోయిన రాహుల్…

రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రధాని మోదీ ఇస్తున్న షాకులు, దమ్ముంటే అమేఠీలో పోటీ…

ఏపీకి వందే భారత్ మెట్రో – మోదీ మరో వరం

భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల నుంచి…