బాపట్లలో హోరాహోరీ – కూటమికి కలిసి వస్తోందా ?
బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎస్సి రిజర్వుడు స్థానమైన బాపట్ల పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, సంతనూతలపాడు…
బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎస్సి రిజర్వుడు స్థానమైన బాపట్ల పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, సంతనూతలపాడు…
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమవుతుండటంతో ఓటర్లకు గాలమేసే ప్రక్రియ అన్నిచోట్లా మొదలైంది. ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున పంపిణీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోస్టల్…
ఏపీ బీజేపీ నేతలు ఫుల్ స్వింగ్ లోకి వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తూ..క్లైమాక్స్ లో పీక్స్ కు తీసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల…
ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రంగాలు పరుగులు తీస్తున్నాయి. దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. పేద, మధ్య తరగతి వర్గాల కోసం మోదీ…
ఓటు బ్యాంకు రాజకీయాలంటే ప్రధాని మోదీకి అసహ్యం. బీజేపీ ఎప్పుడు అలాంటి చీప్ పాలిటిక్స్ కు దిగదని ఆయన తరచూ కుండబద్దలు కొడతారు. ఇస్లాంను విశ్విసించే సోదరులంతా…
వినుకొండ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి పోటీచేస్తుండగా గత ఎన్నికల్లో ఓడిపోయిన…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క రోజు ఏపీలో పర్యటనతో రాజకీయం మారిపోయింది. ఎటు చూసినా కూటమి రాజకీయ ప్రచారమే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చిలుకలూరి పేట…
రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో పలువురు ఉద్యోగుల ఓట్లు గల్లంతు కావడంతో పలు జిల్లాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఎన్నికల…
రాష్ట్ర రాజకీయాలలో ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే వారి పార్టీ అధికారంలో ఉండదు అనేది నానుడి. అయితే…
ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వేవ్ చాలా స్పష్టంగా ఉందని తేలిపోతోంది. నిన్నటిదాకా ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు…
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.…
కర్ణాటకలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి. అక్కడి ఫలితం ఎలా ఉంటుందోనని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అదే కలబురగి లోక్ సభా నియోజకవర్గం. దాన్ని…
ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి కకావికలమైపోయింది. పార్టీలో ఉండే కంటే వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలో పార్టీ ఖాళీ అయిపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు నచ్చక…
కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేదు. ఉత్తర, మధ్య భారతాన్ని కమలం పార్టీ దున్నేస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని 29 లోక్ సభా నియోజకవర్గాలను సైతం తన ఖాతాలో…
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అలాగే కొన్ని చానళ్లతో…
ఎన్నికల్లో ఎంత తక్కువ ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్యానికి అంత నష్టం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. గత…
ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన తిరుపతి లోక్ సభలో మరోసారి బీజేపీ జెండా ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ స్థానంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు,…
ఎన్నికల వేళ అనేక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అందులో కొన్ని హాస్యంతో కూడిన విమర్శలు కూడా ఉంటాయి. జాతీయ ప్రధానాంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ, లోక్…
ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత…