నిన్న మోదీ, నేడు జై శంకర్కచ్చతీవుపై కాంగ్రెస్ ను ఉతికి ఆరేసిన వైనం

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు.. దేశం పుట్టినప్పటి నుంచి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంది . ఆత్మగౌరవ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన తమిళనాడును కూడా కొన్ని…

ఆ రెండు నినాదాలే గెలిపిస్తాయంటున్న బీజేపీ

బీజేపీ అంటే ప్రజాసంక్షేమం. బీజేపీ అంటే నిశబ్ద విప్లవం. బీజేపీ అంటే మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం. బీజేపీ అంటే నూతన భారతావనిని ఆవిష్కరించడం. ఇప్పుడు…

ఓటు హక్కు లేదా ? ఇదే చివరి అవకాశం

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్‌. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో…

అనంతపురం, గుంతకల్లు టీడీపీలో అసంతృప్తి చిచ్చు – పలు సీట్లలో ఓట్ల చీలిక ఖాయమేనా ?

టిక్కెట్టు ఆశించిన భంగపడిన అనంతపురం, గుంతకల్లు టిడిపి నేతలు అసమ్మతిరాగం వినిపిస్తూనే ఉన్నారు. టిడిపి తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మాజీ…

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా టీడీపీ నేత – బుద్దప్రసాద్ నే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం

ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు…