ఏపీ ఎన్నికల్లో జాతీయ జనసేన – గుర్తు బకెట్ ! జనసేనకు టెన్షన్

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయ్.…

విజయనగరం రాజుకు తప్పని రెబల్ – కుమార్తెకు పోటీగా జోరుగా గీత ప్రచారం !

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బెడిసికొట్టింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్రంగా నామినేషన్‌ వేయడమే కాదు. అధిష్టానం పిలుపును కూడా సున్నితంగా తిరస్కరించారు.…

రైతులకు మోదీ వరం పీఎం కిసాన్ – ఏటా రూ. ఆరు వేలు నేరుగా ఖాతాల్లోకి !

వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌). ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు…

కృష్ణానగర్‌లో మహువా ఎదురీత

ఓటుకు నోటు కేసు తరహాలో ప్రశ్నలకు నోట్లు తీసుకుని అనర్హత వేటుకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా…మరోసారి తాను ప్రాతినిధ్యం వహించిన కృష్ణనగర్…

బౌద్ధానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీపై రోజువారీగా నాలుగైదు ఆరోపణలు చేస్తారు. ఇటీవల ఆయన మత సామరస్యం, అన్ని మతాలకు ప్రాధాన్యమనే అంశంపై అక్కడక్కడా మాట్లాడుతున్నారు. స్వతహాగా…