ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది ? – బెట్టింగ్ ట్రెండ్స్ ఇవే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే బెట్టింగ్‌రాయుళ్ల పందేలు ప్రారంభమైనా, పోలింగ్‌ తరువాత ఎక్కువయ్యింది. తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి,…

మాచర్లలో ఇంత హింస ఎందుకు ? వెనుకబడ్డారనే ఈ అసహనమా ?

రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న మాచర్లలో అందరు ఉహించిన ట్లుగానే దాడులు, ప్రతి దాడులు హింసతో అట్టుడికింది. హింస, దౌర్జన్యాల మధ్య కూడా…

ఐదో విడత బీజేపీకి కేక్ వాక్ – ఇండి కూటమికి కష్టకాలమే !

కేంద్రంలో అధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ నిర్ణయిస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గానూ 2014…

ముస్లింలను ఓటింగ్‌కు దూరం చేస్తున్న మజ్లిస్ – హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గడానికి అదే కారణం

2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాద్…

విశాఖ నార్త్ లో కమలం దూకుడు – మాజీ జేడీకి డిపాజిట్ కూడా కష్టమే !

విశాఖ నగర పరిధిలోని నార్త్‌ నియోజకవర్గంలో పోలింగ్ సమయానికి బీజేపీకి అనుకూలంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు గట్టిపోటీ ఇచ్చారు. కూటమిగా అభ్యర్థిగా 2014 మాదిరిగానే…

నర్సాపురంలో బీజేపీ హవా – ఏకపక్ష గెలుపు ఖాయం

నర్సాపురం లోక్ సభ స్థానంలో బీజేపీ విజయం వార్ వన్ సైడ్ గా మారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో…

మామిడి కాయ Vs మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది మంచిది!

మామిడి కాయ పచ్చిగానే తినడం కొందరికి చాలా ఇష్టంపుల్లటి మామిడికాయ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారుమామిడి పండు ముక్కలు…

“పీవోకే” మనదే – మోడీ, షా నెక్ట్స్ టార్గెట్ అదే !

పాక్ ఆక్రమిత కఅక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్‌ జాయింట్ ఆవామీ యాక్షన్‌ కమిటీ…

భయానికి చెక్ పెట్టి విజయం దిశగా – ధర్మవరంలో బీజేపీ విశ్వరూపం

ధర్మవరం నియోజకవర్గం అంటే భయపెట్టేవాడిదే బలం అన్నట్లుగా ఉండే నియోజకవర్గం. అక్కడ బీజేపీకి సీటు కేటాయించినపపుడు … సత్యకుమార్ కు టిక్కెట్ ప్రకటించినప్పుడు రిస్క్ తీసుకున్నారేమో అనుకున్నారు.…

రాజంపేటలో కిరణ్ కుమార్ దే గోల్ – పోలింగ్ సరళితో స్పష్టం !

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన చోట్ల మెరుగైన ఫలితాలు సాధించబోతోందని స్పష్టమయింది. బీజేపీ కోసం విస్తృతంగా ప్రచారం చేసిన విస్తారక్‌లు ఈ…

పరగడుపునే గుప్పెడు నట్స్ చాలు – డాక్టర్ తో పనిలేదిక!

ఆరోగ్యకరమైన ఆహారాల లిస్ట్ చాలా ఉంటుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనవి నట్స్. అయితే వీటిని ఎప్పుడంటే అప్పుడు కాకుండా రోజూ పరగడుపునే గుప్పెడు తింటే చాలు..నాలుగు వారాల…

ఆ 3 సినిమాలు వరుణ్ ఖాతాలో పడి ఉంటే కెరీర్ మరోలా ఉండేదా!

హ్యాపీ డేస్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. వరుస మంచి కథలు పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే…

ప్రశాంత్ ఏపీలో పొలిటికల్ గూండారాజ్ – క్యాడరే బలి

బెంగాల్,, బీహార్ లకన్నా అరాచక ప్రదేశ్ గా ఏపీ మారిపోయింది. బీహార్, బెంగాల్ లో ఎన్నికలు అంటే దాడులు, దహనాలు కామన్. ఇప్పడు ఆ జాబితాలో ఏపీ…

ఏపీ అసెంబ్లీలో ఎంత మంది బీజేపీ సభ్యులు – గోల్డ్ కొట్టడం ఖాయమేనా ?

2019 అసెంబ్లీలో బీజేపీకి సభ్యులు లేరు. కానీ ఈ సారి అంటే 2024లో మాత్రం ఎవరూ ఊహించనంత పెద్ద సంఖ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనిపించనున్నారు, కూటమిలో…

పార్లమెంట్‌లో ప్రతిధ్వనించనున్న ఏపీ బీజేపీ గళం – 90 పర్సంట్ సక్సెస్ రేట్

ఏపీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు రాబోతున్నాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పోల్ పర్సంటేజీ, సరళిని చూసిన తర్వాత చాలా మంది ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఖాయమని అంచనా…

భారత్ లో విలీనాన్ని కోరుతున్న ఆక్రమిత కశ్మీర్ ప్రజలు…

కశ్మీర్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమేనని, పాకిస్థాన్ అక్రమంగా కశ్మీర్లోని ఒక ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తోందని భారత ప్రభుత్వం నిత్యం ప్రకటిస్తూనే ఉంది.ఏదోక రోజున ఆక్రమిత కశ్మీర్…

ఏపీ, తెలంగాణ క్లీన్ స్వీప్ అంటున్న మోదీ….

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. 400 స్థానాల్లో విజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని,…

బీజేపీ ప్రచారంలో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర – విజయవాడలో ప్రధానికి స్వాగతం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పార్టీలో లభిస్తున్న అవకాశాలతో సంబంధం లేకుండా…

అంబానీ, అదానీ అంశం – రాహుల్ కు బీజేపీ కౌంటర్ స్ట్రైక్

అద్దాల మేడలో కూర్చుని రాళ్లు వేయడం కాంగ్రెస్ నేతలకు బాగా అలవాటు. అందుకే వారి గాలి మేడలు కూలిపోయి, దెబ్బలు తగిలి తల బొప్పి కడుతూ ఉంటుంది.…

పెరిగిన ముస్లిం జనాభా..తగ్గిన హిందూ జనం..

దేశంలోని ముస్లింల సంఖ్యపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లింల రిజర్వేషన్ ను అమలు చేయనివ్వబోమని బీజేపీ అంటోంది. ఈ దిశగా కొన్ని రాష్ట్రాలపై కూడా బీజేపీ…